- నవ జంటకు మంత్రి పొంగులేటి – మాధురి దంపతుల ఆశీస్సులు
కిర9న్యూస్ పాల్వంచ ఫిబ్రవరి 22 : సుగుణ గార్డెన్స్లో ఆదివారం జరిగిన వివాహ రిసెప్షన్ వేడుకకు రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ఆయన సతీమణి మాధురి పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు వూకంటి గోపాల్ రావు – వాణి శ్రీ దంపతుల కుమారుడు సుమంత్, ప్రతాపనేని బుచ్చిబాబు – తనూజ దంపతుల కుమార్తె రేష్మితలపై అక్షింతలు వేసి.. “నూరేళ్లు చల్లగా, కలకాలం కలిసి ఉండాలి” అని దీవించారు.

