అసోంలోని కాచార్ జిల్లాలోని ఇండో-బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న ఒక గ్రామంలో కేంద్ర ప్రభుత్వ వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్ రెండవ దశను కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుక్రవారం లాంఛనంగా ప్రారంభించారు. బరాక్ వ్యాలీతోపాటు సరిహద్దు జిల్లాలన్నింటిలోనూ, ప్రతి గ్రామంలోనూ వైబ్రంట్ విలేజ్ …
జాతీయం